పేకాట స్థావరం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.
బుదవారం నిజామాబాద్ రూరల్ రరిదిలోని గుండారం గ్రామంలో బహిరంగ ప్రదేశంలో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు – గుజ్జులువర్ నరసిములు, మహమ్మద్ రఫీఖ్, మహమ్మద్ మినాజ్ ,మూడు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుండి రూ 3430/- నగదును చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ చేస్తున్నట్లు తెలిపారు.
