లోకసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మొదటి రెండు రోజులు ఆరుగురు ఏడు నామినేషన్ లు వేయగా శనివారం మూడో రోజు ఒక్క రోజే ఆరు నామినేషన్ లు దాఖలు అయ్యాయి.
ఇందులో జగిత్యాల్ జిల్లాకు రాజేందర్ స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు మోర్తాడ్ కు చెందిన గంట చరితా రావు నామినేషన్ వేశారు






