Friday, April 18, 2025
HomeCRIMEఅర్ద రాత్రి రోడెక్కిన ఓయూ విద్యార్థులు

అర్ద రాత్రి రోడెక్కిన ఓయూ విద్యార్థులు

నీళ్లు కావాలంటూ ఓయూలో శనివారం అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన కు దిగారు.

తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేవని వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద బైఠాయించి న విద్యార్థులు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క ట్యాంకర్ పంపారని.. అవి దేనికీ సరిపోలేవన్నారు వెంటనే నీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!