జాతీయ పసుపు బోర్డుకు చైర్పర్సన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డి ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది తెలంగాణ ఆకాంక్షలను సదా గౌరవించే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆయన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలుతెలిపారు
పసుపు బోర్డు ఛైర్మెన్ గా పల్లె గంగారెడ్డి
RELATED ARTICLES
