Tuesday, January 20, 2026
HomeTelanganaNizamabadరూ. 50 లక్షలతో జైలు కు బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మేల్యే భూపతి...

రూ. 50 లక్షలతో జైలు కు బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మేల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్ పరిధిలోని సారంగాపూర్ లో గల జిల్లా కేంద్ర కారాగారం కు రూ. 50 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ..

సారంగాపూర్ నుంచి సుమారు 2కిలోమీటరు దూరం లోపలికి ఉన్న సెంట్రల్ జైలు వరకు మట్టి రోడ్డు మాత్రమే ఉండేది. నిత్యం జైలు కు వెళ్ళే వాహనాల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.

దీంతో 50 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ ఆనంద్ రావు,జైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!