Sunday, April 27, 2025
HomeCRIMEరెండు వాహనాలు ఢీ పలువురికి గాయాలు

రెండు వాహనాలు ఢీ పలువురికి గాయాలు

నగర శివారులో మాణిక్ భండార్ సుజిత్ ఫ్యాక్టరీ వద్ద రెండు వాహనాల ఢీకొట్టిన ఘటన లో పలువురికి గాయాలయ్యాయి. ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ వెళ్తున్న టాటా ఏసీ, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపుగా వెళ్తున్న డీసీఎం ఢీకొన్నాయి

ఈ ప్రమాదంలో టాటా ఏసీ డ్రైవర్ అందులోనే ఇరుక్కోని తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల అతన్ని అందులో నుంచి బయటకు తీశారు.108 కి సమాచారం మేరకు చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!