అర్హులైన జర్నలిస్టులకు మే 10 తేదీలోగా అక్రిడేషన్ కార్డులు జారీచేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ముకుంద్ రెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు
2022 -2024 లో జారీ చేసిన అక్రిడేషన్ ల గడువు ఈ నెల 30 తో ముగుస్తుందని అందుకే పది రోజుల్లో కొత్త అక్రిడేషన్ కార్డు లు జారీ చెయ్యాలని సమాచారశాఖ మంత్రి ఈ ఈనెల 28 జరిగిన రివ్యూ సమావేశంలో ఆదేశాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు
జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ లు త్వరిత గతిన సమావేశాలు జరిపి 1 తేదీ నుంచి 10 వరకు అర్హులైన జర్నలిస్టులకు కొత్త కార్డు లు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
