HomeCRIMEఆత్మహత్య కు యత్నించిన పదో తరగతి విద్యార్థి

ఆత్మహత్య కు యత్నించిన పదో తరగతి విద్యార్థి

పదో తరగతి విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో ని బీసీ బాలుర వసతి గృహం లో జరిగింది జరిగింది , కామారెడ్డి జిల్లా .

గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాఘవేంద్ర అనే విద్యార్థి హాస్టల్‌లో పుస్తకాలు, ఇతర వస్తువులకు ఉపయోగించే రబ్బర్ బ్యాండ్లను మెడకు బిగించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ సునీత వెంటనే కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉన్నతాధికారులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments