నిజామాబాద్ నగరంలో గాయత్రీ నగర్ నందు నడుచుకుంటూ వెళుతున్న పద్మ అనే మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసు దొంగతనం చేసి వెళ్లిపోయారు
గాయత్రీ నగర్ నుండి విశ్వశాంతి వైపు నడుచుకుంటూ వెళుతున్న మహిళ దుండగులు బైక్ పైన వచ్చి బంగారం గొలుసు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు
వారిపై కేసు నమోదు చేసి దుండగులను ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు
