నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుదవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలనీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ పలు విషయాలపై చర్చించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుదవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలనీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ పలు విషయాలపై చర్చించారు.