Wednesday, April 22, 2026
HomeTelanganaNizamabadఈనెల 22 న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

ఈనెల 22 న జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 22 న సీఎం రేవంత్ నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో హాజరు కానున్నారు.

సోమవారం ఉదయం 11:00 గంటలకు చేస్తున్న నామినేషన్ వేయనున్న ఈ సందర్బంగా పాత కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!