Saturday, May 2, 2026
HomeCRIMEఐఈడి పేలి ముగ్గురు జవాన్లు మృతి

ఐఈడి పేలి ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. కాంకేర్ జిల్లాలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని గతంలో మావోయిస్టులు ఐఈడి అమర్చారు.

దాన్ని తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలి ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు మరణించారు. చోటాబిటియా పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మరో జవాను గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!