HomeCinemaవిచారణకు రావాలని అల్లు అర్జున్ కు సమన్లు

విచారణకు రావాలని అల్లు అర్జున్ కు సమన్లు

తొక్కిస లాట కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులోఅల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నారు .

ఈ కేసులో విచారణ పూర్తీ చేసిన పోలీసులు ఛార్జ్ షిట్ దాఖలు చేసారు అందుకే ట్రయల్ మొదలయింది.ఈ నెల 22న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్ ఇచ్చింది .

మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్‌లో నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు. కాగా, ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని వరుసగా A1 నుంచి A10 వరకు నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.నిందితులకు ఈపాటికే కోర్టు బెయిల్ మంజూరి చేసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments