మెండోరా గ్రామంలో కాకతీయ కాలువ వద్దకు వెళ్లిన లక్ష్మణ్ (55) ప్రమాదవశాత్తు అందులో జారీ పడిపోయాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి కాలువ వద్దకు వెళ్లి లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో బుధవారం తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది
