నిజామాబాద్ అదనపు డీసీపీ గా బస్వా రెడ్డి నియామకం అయ్యారు. ఆర్మూర్ ఏసీపీ గా పనిచేస్తూ ఆయన కు ఇటీవలే అదనపు ఎస్పీ గా పదోన్నతి పొందారు .
కానీ రెండు నెలలుగా ఆయన ఏసీపీ గా నే కొనసాగుతున్నారు. కానీ తాజాగా ఆర్మూర్ ఏసీపీ గా వెంకటేశ్వర్ రెడ్డి కి పోస్టింగ్ ఇవ్వడంతో బస్వా రెడ్డి రిలీవ్ అయ్యారు.
నిజామాబాద్ అదనపు డీసీపీ గా ఎల్ అండ్ ఓ గా పోస్టింగ్ ఇచ్చారు.కానీ ఆయన విజిలెన్స్ విభాగంలో వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం
