ఇంట్లో నుంచి వెళ్లిన ఆర్టీసీ ఉద్యోగి చెరువులో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగింది .
పిట్లం మండల కేంద్రంకు చెందిన కాంతయ్య ఆర్టీసీ లో పనిచేస్తున్నారు మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి ఎవ్వరికి చెప్పకుండా వెళ్లి పోయాడు బుధవారం ఉదయం పిట్లం శివారు లోని చెరువులు శవమై తేలాడు.
