Saturday, June 14, 2025
HomeCRIMEప్రమాదవశాత్తు రైలు లోనుంచి జారీ వ్యక్తి మృతీ…

ప్రమాదవశాత్తు రైలు లోనుంచి జారీ వ్యక్తి మృతీ…

ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్ణపల్లి – ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ ల కథనం ప్రకారం.

సుమారు 40-45 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని కదులుతున్న రైలులో నుండి ప్రమాదవశాత్తు జారీ క్రింద పడగా తీవ్ర రక్త గాయాలు అయి అక్కడిక్కడే చనిపోయినాడు.

మృతుడు తెలుపు రంగు T-shirt, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

మృతినీ పూర్తీ వివరాలు తెలియాల్సి వుంది. వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!