తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ టౌన్ వన్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో రెండవ స్థానంలో నిలిచిందనీ తెలిపారు.
టౌన్ వన్ నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ అయిన ఎ .రజిని మేనేజ్మెంట్ సిస్టం నందు (CCTNS)అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. జులై మరియు ఆగస్టు నెల నందు బెస్ట్ ప్రోఫార్మర్ గా నిలిచింది.
అందుకు రాష్ట్ర డిజిపీ జితేందర్ చేతుల మీదుగా హైదరాబాద్ నందు చీఫ్ ఆఫీస్ లో అప్రిసియేషన్ సర్టిఫికెట్ పొందారు.
