ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడినీ రిమండ్ కు తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే.నగరంలోని మూడవ టౌన్ పరిధిలో సునీల్ అనే యువకుడు తరుచూ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు.
అందుకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమండ్ కు తరలించినట్లు మూడవ టౌన్ ఎస్సై మహేష్ పేర్కొన్నారు.
