నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఏటియం లో చోరీ యత్నించిన ఘటన ఆదివారం అర్ద రాత్రి జరిగింది.
అయిదో టౌన్ స్టేషన్ పరిధి లోని సీతారాం నగర్ లో మెయిన్ రోడ్డు మీద ఉన్న ఏటియం లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు మిషన్ ను పగల పగల గొట్టే యత్నం చేసాడు.
కానీ స్థానికులు గమనించి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏర్గట్ల కు చెందిన వ్యక్తిగా గుర్తించారు
