నిజామాబాద్ లోకసభ బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఐటిఐ గ్రౌండ్లో ఆదివారం ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ను స్థానిక మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారితో కలిసి కలిశారు . అనంతం వారితో కాసేపు క్రికెట్, షటిల్ ఆడడం సంతోషాన్ని ఇచ్చింది.
వారితో కలిసి అల్పాహారం తీసుకొని మే 13న జరిగే లోక్ సభ ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు . నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ గారు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, వివిధ ఉద్యోగస్తులు పాల్గొన్నారు

