బోధన్ రూరల్ సీఐకి పోలీస్ కమిషనర్ చార్జిమెమోలు జారీచేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి జాతరలో బోయి భాగ్య అనే మహిళపై బోధన్ రూరల్ సీ.ఐ కొట్టారని ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్పందించి బోధన్ రూరల్ సీ.ఐ విజయ్ బాబు పై పూర్తిస్థాయి విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలో భాగంగా ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగినది.
