అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన తెల
