Saturday, June 14, 2025
HomeDevotionalఖిల్లా రఘునాథ ఆలయంలో సీపీ ప్రత్యేక పూజలు...

ఖిల్లా రఘునాథ ఆలయంలో సీపీ ప్రత్యేక పూజలు…

నిజామాబాద్ నగరంలోనీ ఖిల్లా రఘునాథ ఆలయంలో శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.ఆలయాల్లోని దేవతామూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!