ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి తీవ్ర అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు , సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీకి గత 60 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి కన్నుమూత
RELATED ARTICLES
