Friday, November 14, 2025
HomeCRIMEడీసీఎమ్ బోల్తా ....ఇద్దరు మృతి 30 మందికి గాయాలు

డీసీఎమ్ బోల్తా ….ఇద్దరు మృతి 30 మందికి గాయాలు

డిసియం వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి చెంది 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ మండలం మల్లారం గండి ప్రాంతంలో గురువారం అర్థ రాత్రి జరిగింది.

కమ్మర్ పల్లి నుంచి పెద్దగుట్ట ( బడాపహాడ్ ) కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!