Thursday, April 30, 2026
HomeCRIMEఆ గ్రామంలో మద్యం అమ్మొద్దు తాగొద్దట ......

ఆ గ్రామంలో మద్యం అమ్మొద్దు తాగొద్దట ……

ఎవరైనా తమ గ్రామంలో మద్యం విక్రయించినట్లయితే రూ.50 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ మేరకు గ్రామస్థులందరూ ఏకతాటిపై తీర్మానం చేసుకున్నారు. ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామం (అంకుల్ పేట) గ్రామంలో లో ఈ తీర్మానం జరిగింది.

మద్యం అమ్మ రాదని, మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిగ్రామ అభివృద్ధి కమిటి తీర్మానించింది. తీర్మాన ప్రతిని గ్రామ పెద్దలు ఆదివారం ఆవిష్కరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!