ఎవరైనా తమ గ్రామంలో మద్యం విక్రయించినట్లయితే రూ.50 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ మేరకు గ్రామస్థులందరూ ఏకతాటిపై తీర్మానం చేసుకున్నారు. ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామం (అంకుల్ పేట) గ్రామంలో లో ఈ తీర్మానం జరిగింది.
మద్యం అమ్మ రాదని, మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిగ్రామ అభివృద్ధి కమిటి తీర్మానించింది. తీర్మాన ప్రతిని గ్రామ పెద్దలు ఆదివారం ఆవిష్కరించారు
