ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుఈడీ నోటీసులు జారీ చేసింది..సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. శుక్రవారం కవిత ను ఈడీ అరెస్టు చేసింది. కవిత వెంట ఆమె భర్త అనిల్ కూడా ఈడీ అధికారులతోనే ఢిల్లీ వెళ్లారు.
కవిత ను ఈడీ శనివారం కోర్టు లో హాజరు పర్చింది. వారం రోజుల పాటు విచారించడానికి ఈడీ అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి ఆమె విచారణ మొదలు కాబోతుంది. ఈలోపే ఆమె భర్త ను కూడా ఈ కేసులో లాగింది.
