లిక్కర్ కేసులో జైలు లో ఉన్న కవిత కు సుప్రీం కోర్టు లో ఊరట దక్కలేదు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ ఫై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
సిబిఐ ఈడీ ల వాదనలు ఇవ్వకుండా నేరుగా బెయిల్ ఇవ్వలేమని ప్రతివాదులకు నోటీసు లు ఇచ్చి వారి వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ కేసును ఈ నెల 20 న మరోసారి విచారిస్తామని పేర్కోంది
