Friday, April 18, 2025
HomePOLITICAL NEWSకవిత కు వైద్య పరీక్షలు పూర్తీ ...

కవిత కు వైద్య పరీక్షలు పూర్తీ …

ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయమే వైద్య పరీక్షలు నిర్వహించారు .అనంతరం ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు.  కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు.మరో వైపు , తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!