కుటుంబం కలహాలతో వ్యక్తి ఆత్మహత్యా చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం.
వినాయక్ నగర్ కు చెందిన మహమ్మద్ అన్వర్ గత కొన్ని రోజులుగా తరుచుగా గొడవలు జరుగుతున్నాయనీ మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యా చేసుకున్నట్లు తెలిపారు
. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ సంజీవ్ వెళ్ళడించారు.
