HomeTelanganaHyderabadఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించనున్న "లక్షల డప్పులు, వెల గొంతులు"...

ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించనున్న “లక్షల డప్పులు, వెల గొంతులు” కార్యక్రమానికి మైనారిటీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించనున్న “లక్షల డప్పులు, వెల గొంతులు” కార్యక్రమానికి మైనారిటీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ నేతృత్వంలో ఈ మద్దతు ప్రకటించబడింది.


ఇందులో భాగంగా, సయ్యద్ ఇస్మాయిల్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ మైనారిటీ సంఘాల నేతలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘాల నాయకులు అబ్దుల్ వహాబ్, ఆసిఫ్, వసీం, సలాం, ముస్తఫా, ఇలియాస్ , నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments