HomePOLITICAL NEWSUncategorizedకల్యాణ లక్ష్మి పథకం లో భాగంగా తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు.

కల్యాణ లక్ష్మి పథకం లో భాగంగా తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు.

అలాగే మహిళలకు నెలకు 2500 ఇచ్చే దాక వదలబోమని ఆమె పేర్కొన్నారు.సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.

వేములవాడ రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఆలయాల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు

ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశాం

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రూ 2 వేల కోట్లు ఖర్చు చేశారుఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments