HomePOLITICAL NEWSUncategorizedనీట్ విద్యార్ధి ఆత్మ హత్య

నీట్ విద్యార్ధి ఆత్మ హత్య

ఆదివారం జరిగే నీట్ ఎగ్జామ్ ఒత్తిడి తట్టుకోలేక మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఏపీ లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుసేన్ కుటుంబం హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పన అపార్ట్మెంట్‎లో నివాసం ఉంటున్నారు.

నీట్ . లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. అయితే, పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక శనివారం (జూన్ 20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‎కి చున్నీతో ఉరి వేసుకుని సనా ఆత్మహత్యకు పాల్పడింది.

తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని.. కుటుంబ అంచనాలు అందుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‎లో పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments