HomeCRIMEనిజామాబాద్ న్యూ పార్కులో న్యూ ఇయర్ వేడుకలు… ముఖ్య అతిథిగా సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ న్యూ పార్కులో న్యూ ఇయర్ వేడుకలు… ముఖ్య అతిథిగా సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు న్యూరు పార్కు నందు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య గారు విచ్చేశారు నియర్ వేడుకలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు

ఈ కార్యక్రమంలో సీఐ 1 వన్ ఫోర్ ఫైవ్ సిఐలు రూరల్ సిఐ గారు వచ్చి నిజాంబాద్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ సుమలత గారు కూడా పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments