Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadరెండవ విడత పంచాయితీ పోలింగ్ ఎనిమిది మండలాలలో

రెండవ విడత పంచాయితీ పోలింగ్ ఎనిమిది మండలాలలో

రెండో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగనుంది నిజామాబాద్ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ,జక్రాన్పల్లి మండలాల్లో గల గ్రామాలలో.

158 గ్రామాల్లో సమయం : ఉదయం 7.00 గంటల నుండి 1.00 గంట వరకు పోలింగ్ మొత్తం సర్పంచ్ స్థానాలు : 196 ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు : 38 ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు : 158 పోటీలో ఉన్న అభ్యర్ధులు : 568 మొత్తం వార్డు స్థానాలు : 1760 నామినేషన్లు దాఖలు కాని వార్డు స్థానాలు : 05 ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు స్థానాలు : 674 ఎన్నికలు జరుగనున్న వార్డు స్థానాలు :1081 పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634 ఓటర్ల సంఖ్య : 2,38,838 పోలింగ్ కేంద్రాలు : 1476 పీవోలు : 1476 ఓపీవోలు : 1937 సిబ్బంది తరలింపునకు రూట్లు : 53 మైక్రో అబ్జర్వర్లు : 56 జోనల్ అధికారులు : 34 వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు : 61 ఓట్ల లెక్కింపు : మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!