HomeTelanganaNizamabadనిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగానిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగానిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పిచండం జరిగింది.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ గౌడ్ , లీగల్ ఎయిడ్ సెల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబెదర్ , న్యాయవాదులు ఆశ నారాయణ, పిల్లి శ్రీకాంత్, గంగొనే శ్రీనివాస్, బి సుజిత్ , మచ్చర్ల విజయ్ సామ్రాట్ గార్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments