Saturday, April 26, 2025
HomeCRIMEమొరాయించిన రైల్వే గెట్ ...రెండు గంటల స్తంభించిన రవాణా ...

మొరాయించిన రైల్వే గెట్ …రెండు గంటల స్తంభించిన రవాణా …

నిజామాబాద్ నగర శివారు లోని మాదవనగర్ రైల్వే గెట్ మొరాయించడంతో రెండు గంటలు రాకపోకలు నిలిచి పోయాయి.

ట్రేన్ వెళ్ళి పోయాక గేట్ సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు. దీనితో రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచి పోయాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!