HomeHEALTHప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిషనర్..

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిషనర్..

సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్ శనివారం జిల్లా ప్రభుత్వ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ వార్డు, రక్త నిధి కేంద్రం, స్కానింగ్ సెంటర్,లను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ,వైద్య సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments