HomeCRIMEమహాలక్ష్మి నగర్ లో చోరీ

మహాలక్ష్మి నగర్ లో చోరీ

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో వస్తులు చిందర వందర పడేసారు. అయిదు తులాల బంగారం ,నగదు ఎత్తుకెళ్లారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments