మోపాల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది .ఒకే రోజు పదకొండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు ఎస్ఐ.
అన్ని ఇళ్లలో కలిసి 5 తులాల బంగారం,40తులాల వెండి, రూ 2.5లక్షల నగదు అపహరించినట్లు తెలిపారు.గ్రామస్తుల సంచారం మేరకు అన్ని ఇళ్లలో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
