ఢిల్లీలోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకుల సమావేశంలో అణగారిన వర్గాల సామాజిక,విద్యా,ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత…
బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమం పై దిశా నిర్దేశం చేసిన రాహుల్ గాంధీ గారు… ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్ళ విపుల్ గౌడ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో తో కలిసి పాల్గొనడం జరిగింది….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది అని అన్నారు… ఓబీసీ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అని అన్నారు…
ఈ కార్యక్రమంలో మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవతి అనిల్,ఇతర ఓబీసీ నాయకులు పాల్గొన్నారు
