. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.జహీరాబాద్ బీదర్ ల మధ్య బోల్తా పడింది. ఈ ప్రమాదం లో అయిదు గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వేగంగా బీదర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. మృతి చెందిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారు.
మిగితా వారంతా బీదర్ ప్రాంతంగా అనుమానం. స్థానిక పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను బీదర్ ఆసుపత్రికి తరలించారు
