ప్రతియేటా ఆషాడ మాసం లో నిజామాబాద్ నగరంలో నిర్వహించే ఊర పండగ ను ఆగస్టు రెండో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగ జరగనుంది. ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో అన్ని కులాలకు సంబంధించిన వారందరూ కలిసి ఈ ఊరపండుగ లో పాల్గొంటారు.
