ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా సర్వే శాఖ ఏ డి శ్రీనివాస్ ఇండ్లలో అవినీతి నిరోధక శాఖ గురువారం సోదాలు.చేస్తుంది.
హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సోదాలు. జరుగుతున్నాయి
రంగారెడ్డి జిల్లాలో నే ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు .
సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి గా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లుఏసీబి గుర్తించింది
ఇందులో ఆయనకు మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడాఉన్నట్లు గుర్తించారు .
పలుచోట్ల షెల్ కంపెనీల ను బినామీ పేర్లతో ఏర్పాటు చేసి భారీగా వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు
