నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది మృతుడు కామారెడ్డి పట్టణంకు చెందిన జస్వంత్ .
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు.
