నిజామాబాద్ నగరంలో ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు.నగరం లోని పాటిగల్లి కి చెందిన మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు.
ఈ మేరకు ఆడపడుచులు అందరూ బోనాలెత్తి డబ్బు వాయిద్యాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాటిగల్లి కి చెందిన మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
