Saturday, April 26, 2025
HomeTelanganaHyderabadఆసుపత్రి లో చేరిన డిఎస్.. పరమార్శించిన ఎంపీ అరవింద్

ఆసుపత్రి లో చేరిన డిఎస్.. పరమార్శించిన ఎంపీ అరవింద్

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) కావడం తో మంగళవారం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం డీఎస్ ఆరోగ్యం నిలకడగా వుందని డాక్టర్ల చెప్పారు . తనయుడు ఎంపీ అర్వింద్ వెళ్ళి తండ్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!