Friday, November 14, 2025
HomeTelanganaNizamabadమాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మృతి ...

మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మృతి …

భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రాం గోపాల్ రెడ్డి సోమవారం మృతి చెందారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడి పనిచేసారు.

గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్న ఆయన సోమవారం సుభాష్ నగర్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!