Thursday, April 16, 2026
HomeCRIMEకానిస్టేబుల్ హత్య ఫై సర్కార్ సీరియస్ ……అరా తీసిన సీఎం …..కఠిన చర్యలకు డిజిపి ఆదేశాలు...

కానిస్టేబుల్ హత్య ఫై సర్కార్ సీరియస్ ……అరా తీసిన సీఎం …..కఠిన చర్యలకు డిజిపి ఆదేశాలు ……

విధి నిర్వహణలో కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్య మంత్రి రేవంత్ అరా తీసారని సమాచారం. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం.


మరో వైపు నిందితుడు రియాజ్ ను పట్టుకోవాలని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ డిజిపి శివధర్ రెడ్డి ఆదేశించారు మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా వుండాలని ఐజి ని ఆదేశించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!